Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (10:55 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్యలో ఈ పెరుగుదల కనిపిస్తుంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4041 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో గత 24 గంటల్లో కరోనా వైరస్ బాధితుల్లో 10 మంది చనిపోగా, మరో 2363 మంది కోలుకున్నారు. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 21177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 193.83 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేశారు. అలాగే, కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా సుమారుగా 85.20 కోట్లకు చేరుకున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments