Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా మరో 4,528 కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (17:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 4,528 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,93,860కు చేరింది. ఇందులో 20,61,039 మంది ఈ వైరస్ నుంచి విముక్తిపొందారు. 
 
అలాగే, ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్ బారినపడిన వారిలో 14,508 మంది మరణించారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,313గా ఉన్నాయి. గత 24 గంటల్లో 418 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 300, చిత్తూరులో 1,022, ఈస్ట్ గోదావరిలో 327, గుంటూరులో 337, కృష్ణాలో 166, కడపలో 236, కర్నూలులో 164, విశాఖపట్టణంలో 992, శ్రీకాకుళంలో 385 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments