Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:37 IST)
దేశంలో కొత్తగా మరో 13,091 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే విషయంపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
క‌రోనా వ‌ల్ల‌ బుధవారం 340 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని మొత్తం మృతుల సంఖ్య 4,62,189కు చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,38,556 మంది చికిత్స తీసుకుంటున్నారు.
 
గడిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 13,878 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,38,00,925 మంది కోలుకున్నట్టయింది. 
 
బుధవారం దేశంలో 57,54,817 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 1,10,23,34,225కు చేరింది. నిన్న‌ 11,89,470 కరోనా ప‌రీక్ష‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments