Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:37 IST)
దేశంలో కొత్తగా మరో 13,091 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే విషయంపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
క‌రోనా వ‌ల్ల‌ బుధవారం 340 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని మొత్తం మృతుల సంఖ్య 4,62,189కు చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,38,556 మంది చికిత్స తీసుకుంటున్నారు.
 
గడిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 13,878 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,38,00,925 మంది కోలుకున్నట్టయింది. 
 
బుధవారం దేశంలో 57,54,817 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 1,10,23,34,225కు చేరింది. నిన్న‌ 11,89,470 కరోనా ప‌రీక్ష‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments