Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (11:37 IST)
దేశంలో కొత్తగా మరో 13,091 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే విషయంపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
క‌రోనా వ‌ల్ల‌ బుధవారం 340 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని మొత్తం మృతుల సంఖ్య 4,62,189కు చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,38,556 మంది చికిత్స తీసుకుంటున్నారు.
 
గడిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 13,878 మంది కోలుకున్నారు. దీంతో క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,38,00,925 మంది కోలుకున్నట్టయింది. 
 
బుధవారం దేశంలో 57,54,817 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 1,10,23,34,225కు చేరింది. నిన్న‌ 11,89,470 కరోనా ప‌రీక్ష‌లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments