Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:32 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవల 13 వేల దిగువకు చేరుకున్న రోజువారి నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 16 వేలకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో (బుధవారం) కొత్తగా 16,156 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,31,809కు పెరిగాయి. ఈ కేసులో ఇందులో 1,60,989 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,36,14,434 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,56,386 మంది వైరస్‌ వల్ల మరణించారు.
 
దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 27 వరకు 60,44,98,405 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) తెలిపింది. ఇందులో నిన్న ఒక్కరోజే 12,90,900 మందికి పరీక్షలు చేశామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments