దేశంలో 30 వేల దిగువకు కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (09:41 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. దీంతో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ముఖ్యంగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 27,409 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అంతేకాకుండా గత 24 గంటల్లో 347 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 4,23,127 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 82,817 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 4,17,60,458గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments