Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా తగ్గిన కోవిడ్ కేసులు - మరణాలు 1072

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:24 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 1072 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,00,055 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 168.47 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments