Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కులు తీసేసి స్వేచ్ఛగా తిరిగే రోజులు వస్తాయ్.. ఫోటో వైరల్

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (09:23 IST)
newborn baby
కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు వాడటం తప్పనిసరిగా మారింది. కానీ త్వరలో ప్రజలు మాస్కులు తీసేసి స్వేచ్ఛగా తిరిగే రోజులు వస్తాయని తెలిపారు యూఏఈకి చెందిన డాక్టర్‌ సమీర్‌ చీబ్. అంటే కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వస్తుంది అనుకుంటే పొరబడినట్లే. డాక్టర్‌ సమీర్‌ చీబ్ ఉద్దేశ్యం వేరు. ఇటీవల డాక్టర్‌ సమీర్‌ చీబ్ తన ఆసుపత్రిలో ఓ మహిళకు డెలివరీ చేశాడు.
 
అప్పుడు పుట్టిన శిశువును డాక్టర్ చేతుల్లోకి తీసుకున్నాడు. దీంతో ఆ శిశువు డాక్టర్‌ సమీర్‌ చీబ్ ధరించిన మాస్క్‌ను తొలగించే ప్రయత్నం చేసింది. దీంతో ప్రపంచం మాస్కును తొలగించే రోజు త్వరలో వస్తుందని, ఈ విషయం ఆ పాప సింబాలిక్‌గా చెప్పిందని డాక్టర్ అన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోను డాక్టర్ ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
 
"త్వరలోనే మాస్కును తొలగించే సమయం ఆసన్నం కావాలంటూ మనమందరం కోరుకుంటున్నాం కదా" అంటూ క్యాప్షన్‌ జతచేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాప పుణ్యమాని మాస్కులు తొలగించే రోజులు త్వరలో రావాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments