Webdunia - Bharat's app for daily news and videos

Install App

చచ్చిన కుక్కలను చెత్త వాహనంలో పడేసినట్లు కోవిడ్ రోగుల శవాలు చెత్త బండిలో...

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (20:15 IST)
ఎపుడైనా వీధి కుక్కలు చనిపోతే... వాటిని చెత్త వాహనాల్లో వేసుకుని వెళ్లి డంప్ యార్డులో పడేస్తుంటారు. అలాంటి ఘటన మనుషుల మృతదేహాలను తరలించే దారుణ ఘటన ఛత్తీష్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంతటిదో ఈ దారుణ ఘటన చూపిస్తోంది.
 
కరోనా కారణంగా చనిపోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను తరలించేందుకు చెత్తను తరలించే వాహనాలను ఉపయోగించి చెత్తను పారేసినట్లు మనుషుల మృతదేహారను ఆ బండిలో పడేశారు. ఆ తర్వాత ఆ నలుగురి మృతదేహాలను స్మశానానికి తరలించారు. హృదయాన్ని కలచివేసే ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లోని రాజ్‌ నందగావ్‌ జిల్లాలోని డోంగార్గావ్‌‌లో చోటుచేసుకుంది.
 
చనిపోయిన నలుగురు వ్యక్తులు ఆక్సిజన్ అందక మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా అలాంటిదేమీ లేదని వైద్యాధికారులు కొట్టిపారేశారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మృతి చెందినట్లు తెలిపారు. చనిపోయిన వారి మృతదేహాలను స్మశానాలకు తరలించడం తమ బాధ్యత కాదనీ, అదంతా నగర పాలక సంస్థ చూసుకోవాల్సిందేనంటూ అధికారులు చెప్పారు. నగర పాలక సంస్థ వారు ఇలా చెత్త వాహనాల్లో మృతదేహాలను తరలించడం విమర్శలకు దారితీస్తోంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments