Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందిన మహిళ.. అదీ విమానంలో ప్రయాణిస్తూ..?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (14:41 IST)
జూలై చివరలో లాస్‌వెగాస్‌ నుంచి డల్లాస్‌కు వెళుతున్న స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. టెక్సాస్‌కు చెందిన ఆ మహిళ కరోనాతో మరణించిదని చెప్తున్నారు. లాస్‌వెగాస్‌ నుంచి డల్లాస్‌లోని ఫోర్ట్‌వర్త్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు స్పిరిట్‌ ఫ్లయిట్‌ బయలుదేరింది.
 
అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. విమానంలో ఉన్న ఓ వ్యక్తి ఆమెకు సీపీఆర్‌ చేయడానికి ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది. ఆమె ఎంతకీ స్పందించకపోవడంతో విమానాన్ని ఆల్బుకెర్కీ దగ్గర ఆపేశారు. అప్పటికే ఆ మహిళ చనిపోయింది. టెక్సాస్‌కు చెందిన 38 ఏళ్ల ఆ మహిళ విమానంలోనే చనిపోయిందని ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు చెబుతున్నారు. 
 
కరోనా ఉన్నప్పుడు విమాన ప్రయాణం ఎలా చేశారు? అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు? ఎయిర్‌లైన్స్‌ మాత్రం కరోనాకు సంబంధించి అన్ని ప్రోటోకాల్స్‌ను ఫాలో అవుతున్నామని, ఏ తప్పూ జరిగి ఉండదనే నమ్మకం తమకు ఉందని అంటోంది.. ఇప్పుడా మహిళతో కాంటాక్ట్‌ అయినవారిని ట్రేస్‌ చేసే పనిలో పడింది ఎయిర్‌లైన్స్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments