Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో 77వేలకు చేరిన కరోనా కేసులు

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (13:23 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకోగా.. మరణాల సంఖ్య 615కు చేరుకుంది. 
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్య‌ధికంగా 464 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో భారీగా 187 కేసులు వెలుగుచూశాయి. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో ఇంత ప్ర‌మాద‌క‌ర‌ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్‌-138, కరీంనగర్‌ జిల్లాలో 101 కేసులు బయటపడ్డాయి.
 
ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్ కేసులున్నాయి. 54,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 5,90,306 కరోనా టెస్టులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ 464, రంగారెడ్డి 181, వరంగల్ అర్బన్ 187, మేడ్చల్ 138 కేసులు కరీంనగర్ 101, గద్వాల్‌ 95, సంగారెడ్డి 92, పెద్దపల్లి 84, కామారెడ్డి 76 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments