Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు సీఎం పళణిస్వామి పిఎ కరోనావైరస్ వ్యాధితో మృతి, మరో 200 మంది?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (15:39 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. తమిళనాడులోని సెక్రటరియేట్‌లో 200 మంది ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకిందని వార్తలు వస్తున్నాయి. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి వ్యక్తిగత కార్యదర్సి దామోదరం. దీంతో భయం గుప్పిల్లో తమిళనాడు సెక్రటేరియట్ ఉద్యోగులు ఉన్నారు. 
 
ఇప్పటికే పలువురు అధికారులు సమారు 200 మందికి కరోనా వ్యాపించడంతో చికిత్స పొందుతున్నారు. జూన్ 19వ తేదీ నుంచి కేవలం 33 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేస్తామంటున్నారు తమిళనాడు సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేతలు.
 
55 సంవత్సరాలు దాటిన ఉద్యోగులు, గర్భిణీ మహిళలు, కంటోన్మెంట్ నుంచి వచ్చేవారికి విధుల హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్సి మరణించిన నేపథ్యంలో సెక్రటేరియట్ మొత్తాన్ని కొద్దిరోజుల పాటు మూసివేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments