సుప్రీంకోర్టును తాకిన కోవిడ్-19 వైరస్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (13:40 IST)
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి “కరోనా” సోకడంతో రామ మనోహర్ లోహియా (ఆర్.ఎమ్.ఎల్) ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 16 వరకూ కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులకు హాజరైన ఉద్యోగికి “కరోనా” పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 30 వరకు “క్వారంటీన్”కి వెళ్ళారు ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌లు.
 
“కరోనా” సోకిన ఉద్యోగి ఎవరెవరిని కలిశాడన్న సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. “లాక్‌డౌన్” ప్రారంభమైన నాటినుంచి పరిమితంగానే పనిచేస్తున్న సుప్రీంకోర్టు కేవలం “స్కెలిటన్” స్టాఫ్‌తో మాత్రమే  పనిచేస్తుంది. “ఆన్‌లైన్” ద్వారా అత్యవసర కేసులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

Kiran Abbavaram: K-ర్యాంప్ కలెక్షన్ల కంటే ఆడియెన్స్ నవ్వులే నాకు సంతృప్తి : కిరణ్ అబ్బవరం

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments