24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు-ఆరుగురు మృతి

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (13:18 IST)
గత 24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా రోగుల సంఖ్య 4,097 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో ఆరుగురు కరోనా వైరస్ సంక్రమణ కారణంగా మరణించారు. గత 24 గంటల్లో దేశంలో ఆరు మరణాలు సంభవించాయి, అందులో మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కరు మరణించారు.
 
డిసెంబర్ 22న దేశంలో 752 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. చలి కారణంగా కొత్త రూపంలో కరోనా వైరస్ కారణంగా, ఇటీవలి రోజుల్లో ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. అంతకుముందు డిసెంబర్ 5 నాటికి రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు తగ్గింది.
 
 
మరోవైపు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్ గురువార ఏపీ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కోవిడ్-19- JN.1 సబ్-వేరియంట్‌ను నియంత్రించడానికి మరింత స్క్రీనింగ్ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nabha Natesh: అవకాశాల కోసం షర్ట్ విప్పి ఫోజ్ ఇస్తున్న నభా నటేష్

MM Srilekha: టైమ్ ట్రావెలింగ్ కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది : ఎంఎం శ్రీలేఖ

Vijayendra Prasad: పవన్ మహావీర్ హీరోగా అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రం

singer Smita: ఓజి× మసక మసక సాంగ్ అందరినీ అలరిస్తుంది : పాప్ సింగర్ స్మిత

Sobhan Babu: నేటి టెక్నాలజీ తో శోభన్ బాబు- సోగ్గాడు రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments