Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు-ఆరుగురు మృతి

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (13:18 IST)
గత 24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా రోగుల సంఖ్య 4,097 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో ఆరుగురు కరోనా వైరస్ సంక్రమణ కారణంగా మరణించారు. గత 24 గంటల్లో దేశంలో ఆరు మరణాలు సంభవించాయి, అందులో మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కరు మరణించారు.
 
డిసెంబర్ 22న దేశంలో 752 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. చలి కారణంగా కొత్త రూపంలో కరోనా వైరస్ కారణంగా, ఇటీవలి రోజుల్లో ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. అంతకుముందు డిసెంబర్ 5 నాటికి రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు తగ్గింది.
 
 
మరోవైపు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్ గురువార ఏపీ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కోవిడ్-19- JN.1 సబ్-వేరియంట్‌ను నియంత్రించడానికి మరింత స్క్రీనింగ్ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments