రమ్.. స్పూన్ మిరియాల పొడి, రెండు ఆమ్లెట్లు.. అంతే కరోనా పరార్..!

Webdunia
శనివారం, 18 జులై 2020 (13:12 IST)
Rum
ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోన్న కరోనా వైరస్‌ నుంచి దూరంగా వుండాలంటే.. మంగళూరుకు చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ ఇలా చేయాలంటున్నారు. అదేంటంటే.. రమ్, మిరియాల పొడి, ఆమ్లేట్ ఈ మూడింటితో కరోనాను దూరంగా వుంచవచ్చునని చెప్తున్నారు. 
 
ఇలా చేస్తే కరోనా దగ్గరికి కూడా రాదని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళూరు మున్సిపల్ కౌన్సిలర్ రవిచంద్ర గట్టి.. కరోనాకు రమ్ మేలైన చికిత్స అంటూ చెప్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
90 ఎమ్ఎల్ రమ్, ఓ టీస్పూన్ మిరియాల పొడి, రెండు ఆమ్లెట్లు.. ఈ కాంబోను ట్రై చేస్తే కరోనానే భయపడి దగ్గరికి రాదంటున్నారు ఈ కౌన్సిలర్.  రమ్‌లో మిరియాల పొడి కలుపుకుని తాగాక ఆమెట్లు తింటే ఈ మహమ్మారి పీడ విరగడైపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఎన్నో చికిత్సలను ప్రయత్నించిన మీదట తనకు ఇది ప్రభావశీలంగా కనిపించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ఓ రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదని, కరోనా కమిటీ సభ్యుడిగా చెబుతున్నానని కూడా కామెంట్ చేశారు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments