Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్.. స్పూన్ మిరియాల పొడి, రెండు ఆమ్లెట్లు.. అంతే కరోనా పరార్..!

Webdunia
శనివారం, 18 జులై 2020 (13:12 IST)
Rum
ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోన్న కరోనా వైరస్‌ నుంచి దూరంగా వుండాలంటే.. మంగళూరుకు చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ ఇలా చేయాలంటున్నారు. అదేంటంటే.. రమ్, మిరియాల పొడి, ఆమ్లేట్ ఈ మూడింటితో కరోనాను దూరంగా వుంచవచ్చునని చెప్తున్నారు. 
 
ఇలా చేస్తే కరోనా దగ్గరికి కూడా రాదని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళూరు మున్సిపల్ కౌన్సిలర్ రవిచంద్ర గట్టి.. కరోనాకు రమ్ మేలైన చికిత్స అంటూ చెప్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
90 ఎమ్ఎల్ రమ్, ఓ టీస్పూన్ మిరియాల పొడి, రెండు ఆమ్లెట్లు.. ఈ కాంబోను ట్రై చేస్తే కరోనానే భయపడి దగ్గరికి రాదంటున్నారు ఈ కౌన్సిలర్.  రమ్‌లో మిరియాల పొడి కలుపుకుని తాగాక ఆమెట్లు తింటే ఈ మహమ్మారి పీడ విరగడైపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఎన్నో చికిత్సలను ప్రయత్నించిన మీదట తనకు ఇది ప్రభావశీలంగా కనిపించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ఓ రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదని, కరోనా కమిటీ సభ్యుడిగా చెబుతున్నానని కూడా కామెంట్ చేశారు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments