Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు: అవసరమైతేనే దూరప్రయాణాలు చేయండి

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (21:16 IST)
తెలంగాణలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఆరోగ్య శాఖ అప్రమత్తమై తగు సూచనలు చేసింది.

 
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించింది. జనసమ్మర్ద ప్రాంతాలలోకి వెళ్లవద్దనీ, మరీ అవసరమైతే భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపింది. వృద్ధులు మరింత జాగ్రత్త వహించాలని, కోవిడ్ టీకా వేసుకోనివారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

 
కరోనా లక్షణాలు ఏమయినా కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలని సూచించారు ఆరోగ్యశాఖ అధికారులు. మరోవైపు దేశంలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments