Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు: అవసరమైతేనే దూరప్రయాణాలు చేయండి

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (21:16 IST)
తెలంగాణలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఆరోగ్య శాఖ అప్రమత్తమై తగు సూచనలు చేసింది.

 
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించింది. జనసమ్మర్ద ప్రాంతాలలోకి వెళ్లవద్దనీ, మరీ అవసరమైతే భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపింది. వృద్ధులు మరింత జాగ్రత్త వహించాలని, కోవిడ్ టీకా వేసుకోనివారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

 
కరోనా లక్షణాలు ఏమయినా కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలని సూచించారు ఆరోగ్యశాఖ అధికారులు. మరోవైపు దేశంలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments