Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా కాటేసింది... రేణూ దేశాయ్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (14:35 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ వైరస్ కోరల్లో అనేక మంది సెలెబ్రిటీలు చిక్కుకుంటున్నారు. ఇపుడు సినీ నటుడు ,వర్ స్టార పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, పవన్ కుమారుడు అఖిరాలు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. 'హలో... ఎక్కువగా ఇంట్లోనే ఉన్నప్పటికీ నాకు అఖీరాకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. మేమిద్దరం ఇపుడు కోలుకుంటున్నాం. మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను.. కోవిడ్ థర్డ్ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోండి. ముఖానికి మాస్కులు ధరించండి. వీలైనంత మేరకు భౌతిక దూరం పాటిస్తూ స్వీయ జాగ్రత్తలు తీసుకోండి. నేను రెండు డోసుల కరోనా టీకా వేసుకోగా, అఖీరా మాత్రం ఒక్క డోస్ కోవిడ్ టీకా వేసుకున్నారు అని ఆమె పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments