Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌తో పురుషోత్తం స్వామీజి కన్నుమూత, ఆందోళనలో ఆయన నోటి ప్రసాదం తీసుకున్నవారు

Webdunia
గురువారం, 30 జులై 2020 (15:11 IST)
గుజరాత్ లోని అహమ్మదాబాదులో స్వామి పురుషోత్తం స్వామిజీ కరోనాతో మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న 170 నారాయణ ఆశ్రమాలు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నారు. ఆయన శనివారం కరోనావైరస్‌తో మరణించారు. చివరకు ప్లాస్మా చికిత్స నిర్వహించినప్పటికి ఫలితం లభించలేదు.
 
అయితే ఇప్పుడు అయన భక్తులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. స్వామి వారి ప్రసాదాన్ని నోటితో అందిస్తారు. దీంతో ఆయన నోటితో ఈమధ్య కాలంలో ప్రసాదాన్ని అందుకున్న వారు 250 మందికి పైగా వున్నారంట. వారందరికి ఇప్పుడు తీవ్ర ఆందోళనతో వున్నారు.
 
మొత్తం మీదా స్వామి వారికి చాలమంది ప్రముఖలు కూడా భక్తులుగా వున్నట్లు తెలుస్తోంది. ఆయనను దర్శించుకున్నవారిలో మాజీ ప్రధానులు, ప్రముఖ రాజకీయ నేతలు వున్నారని సమాచారం. ఇప్పుడు స్వామి వారి మరణంతో ఆయన భక్తుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి కరోనా భయంతో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments