Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్‌లో పార్టీ: ఒకే ఒక్కడు 103 మందికి కరోనా వైరస్‌ను అంటించాడు

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:36 IST)
బెంగళూరులోని బొమ్మనహళ్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫిబ్రవరి 4న ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీలో చాలామంది పాల్గొన్నారు. ఐతే కార్యక్రమంలో పాల్గొన్నవారిలో 103 మందికి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కమిషనర్ ఎన్ మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ అపార్ట్‌మెంట్‌లోని 1,052 మంది నివాసితులలో 103 మందికి కోవిడ్ పాజిటివ్ అని ధృవీకరించారు.
 
కోవిడ్ వైరస్ సోకిన 103 మందిలో 96 మంది 60 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. బొమ్మనహళ్లిలోని ఎస్ఎన్ఎన్ లేక్ వ్యూ అపార్టుమెంట్లో ఫిబ్రవరి 4న పార్టీ జరిగింది. ఆ పార్టీకి ఎక్కువమంది నివాసితులు పాల్గొన్నారని బిబిఎంపి అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న వారి పరీక్ష ఫలితాలు చూడగా వారికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ అపార్టుమెంటు మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments