Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్‌లో పార్టీ: ఒకే ఒక్కడు 103 మందికి కరోనా వైరస్‌ను అంటించాడు

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:36 IST)
బెంగళూరులోని బొమ్మనహళ్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫిబ్రవరి 4న ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీలో చాలామంది పాల్గొన్నారు. ఐతే కార్యక్రమంలో పాల్గొన్నవారిలో 103 మందికి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కమిషనర్ ఎన్ మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ అపార్ట్‌మెంట్‌లోని 1,052 మంది నివాసితులలో 103 మందికి కోవిడ్ పాజిటివ్ అని ధృవీకరించారు.
 
కోవిడ్ వైరస్ సోకిన 103 మందిలో 96 మంది 60 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. బొమ్మనహళ్లిలోని ఎస్ఎన్ఎన్ లేక్ వ్యూ అపార్టుమెంట్లో ఫిబ్రవరి 4న పార్టీ జరిగింది. ఆ పార్టీకి ఎక్కువమంది నివాసితులు పాల్గొన్నారని బిబిఎంపి అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న వారి పరీక్ష ఫలితాలు చూడగా వారికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ అపార్టుమెంటు మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments