Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ నుంచి రాకపోకలకు నిషేధం.. పాకిస్థాన్ కూడా ఆ లిస్టులో..?

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:34 IST)
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, హాంకాంగ్ దేశాలు భారత్ నుంచి తమ దేశాలకు రాకపోకలపై నిషేధం విధించగా.. తాజాగా పాకిస్థాన్ ఆ జాబితాలో చేరిపోయింది. భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినందున ఇక్కడి నుంచి తమ దేశానికి ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
 
కాగా, దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 1.50 కోట్లు దాటిందని, కేవలం గత 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 25 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19 లక్షల మార్కు దాటిందని వెల్లడించింది. 
 
దేశవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్య కూడా ప్రస్తుతం 1.80 లక్షలు దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 2.73 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు దేశాలు భారత్‌కు రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments