దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ - ఇప్పటివరకు 1,892 కేసులు

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (11:27 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,892కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 766 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ప్రస్తుతం దేశంలో ఉన్న రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు వెలుగు చూసినట్టు చెప్పారు. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు నమోదైవున్నాయి. 
 
ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీలో 382ర, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, తమిళనాడులో 121, తెలంగాణాలో 67, కర్నాటకలో 64, హర్యానాలో 63, ఒరిస్సాలో 37, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 20 కేసుల చొప్పున నమోదైనట్టు కేంద్ర తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments