Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (12:19 IST)
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో మరో నాలుగు కొత్త కేసులు నమోదైనాయి. ఇతర దేశాల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)కు చేరుకున్న ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులతో సహా నలుగురికి సార్స్-కోవీ-2 లోని ఓమిక్రాన్ వేరియెంట్‌ సోకింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
 
దీనితో తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్-19 పాజిటివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 24కు చేరుకుంది. మంగళవారం మొత్తం 726 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఆర్‌జీఐఏకు చేరుకున్నారు, వీరిలో 4 మంది కోవిడ్-19కు పాజిటివ్‌గా పరీక్షించారు. నలుగురు కోవిడ్ పాజిటివ్ ప్రయాణికుల రక్త నమూనాలను పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ప్రస్తుతం, మొత్తం 13 నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వేచి ఉన్నాయి.
 
ఆర్‌జిఐఎ లో అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం 9122 మంది ప్రయాణికులు ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 59 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 24 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments