Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (12:19 IST)
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో మరో నాలుగు కొత్త కేసులు నమోదైనాయి. ఇతర దేశాల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)కు చేరుకున్న ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులతో సహా నలుగురికి సార్స్-కోవీ-2 లోని ఓమిక్రాన్ వేరియెంట్‌ సోకింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
 
దీనితో తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్-19 పాజిటివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 24కు చేరుకుంది. మంగళవారం మొత్తం 726 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఆర్‌జీఐఏకు చేరుకున్నారు, వీరిలో 4 మంది కోవిడ్-19కు పాజిటివ్‌గా పరీక్షించారు. నలుగురు కోవిడ్ పాజిటివ్ ప్రయాణికుల రక్త నమూనాలను పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ప్రస్తుతం, మొత్తం 13 నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వేచి ఉన్నాయి.
 
ఆర్‌జిఐఎ లో అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం 9122 మంది ప్రయాణికులు ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 59 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 24 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments