Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. భారత టూరిస్టులపై నిషేధం

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (11:40 IST)
మిత్రదేశాల్లో ఒకటైన నేపాల్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే ఏకంగా 1090 కరోనా కేసులు నమోదమయ్యాయి. అదేసమయంలో నేపాల్ వెళ్లిన భారత పర్యాటకుల్లో నలుగురికి ఈ వైరస్ ఉన్నట్టు నిర్థారణ అయింది. దీంతో భారత పర్యాటకులపై నేపాల్ నిషేధం విధించింది. 
 
నేపాల్‌లో కరోనా సోకిన భారత పర్యాటకులు ఝులాఘాట్ సరిహద్దు ప్రాంతం మీదుగా నేపాల్‌లోని బైతాడీ జిల్లాలోకి ప్రవేశించినట్టు ఖాట్మండు అధికారులు నిర్ధారించారు. అలాగే, వివిధ పనుల మీద భారత్‌కు వచ్చి తిరిగి నేపాల్‌కు వెళ్లిన పర్యాటకులు కూడా ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో నేపాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
మరోవైపు, టిబెట్‌లో కేసులు పెరుగుతుండటంతో టిబెట్ బౌద్ధ నేతల సంప్రదాయ గృహమైన పోటాలా సౌధాన్ని చైనా మంగళవారం నుంచి తాత్కాలికంగా మూసివేశింది. మరోవైపు, చైనాలో మంగళవారం 828 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, నేపాల్‌లో 1090 కరోనా కేసులు వెలుగు చూశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments