Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. భారత టూరిస్టులపై నిషేధం

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (11:40 IST)
మిత్రదేశాల్లో ఒకటైన నేపాల్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే ఏకంగా 1090 కరోనా కేసులు నమోదమయ్యాయి. అదేసమయంలో నేపాల్ వెళ్లిన భారత పర్యాటకుల్లో నలుగురికి ఈ వైరస్ ఉన్నట్టు నిర్థారణ అయింది. దీంతో భారత పర్యాటకులపై నేపాల్ నిషేధం విధించింది. 
 
నేపాల్‌లో కరోనా సోకిన భారత పర్యాటకులు ఝులాఘాట్ సరిహద్దు ప్రాంతం మీదుగా నేపాల్‌లోని బైతాడీ జిల్లాలోకి ప్రవేశించినట్టు ఖాట్మండు అధికారులు నిర్ధారించారు. అలాగే, వివిధ పనుల మీద భారత్‌కు వచ్చి తిరిగి నేపాల్‌కు వెళ్లిన పర్యాటకులు కూడా ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో నేపాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
మరోవైపు, టిబెట్‌లో కేసులు పెరుగుతుండటంతో టిబెట్ బౌద్ధ నేతల సంప్రదాయ గృహమైన పోటాలా సౌధాన్ని చైనా మంగళవారం నుంచి తాత్కాలికంగా మూసివేశింది. మరోవైపు, చైనాలో మంగళవారం 828 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, నేపాల్‌లో 1090 కరోనా కేసులు వెలుగు చూశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments