Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 24 గంటల్లో 7,948 కొత్త కేసులు: 58 మంది మృతి

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (18:31 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 7,948 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62,979 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,948 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలారు. 3,064 మంది చికిత్స నిమిత్తం కోలుకున్నారు. 
 
కోవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా వల్ల గుంటూరులో 11 మంది, కర్నూలులో 10 మంది, విశాఖలో 9 మంది, చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, నెల్లూరులో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, కడపలో ఒక్కరు, శ్రీకాకుళం ఒక్కరు, పశ్చిమగోదావరి ఒక్కరు మరణించినట్లు ప్రభుత్వ బులెటిన్ తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,07,402 ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందినవారు 1148, ఇప్పటివరకు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొంది కోలుకున్నవారి సంఖ్య 49,745కి చేరింది. ప్రస్తుతం వివిధ కోవిడ్ ఆస్ప త్రులలో 56,509 మంది చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62,979 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటివరకు ఏపీలో 17,49,425 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments