Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో దేశంలో 12,193 కొత్త కరోనా కేసులు

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (11:43 IST)
గత 24 గంటల్లో దేశంలో 12,193 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. 
 
కరోనా కారణంగా శుక్రవారం 42 మరణాలు సంభవించినట్లు వెల్లడైంది. వీరిలో పది మంది కేరళ వాసులు. తాజా గణాంకాల ప్రకారం, కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి దేశంలో 4,48,81,877 కరోనా కేసులు నమోదయ్యాయి మరియు మొత్తం 5,31,300 మంది మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. జాతీయ సగటు రికవరీ రేటు 98.66 శాతంగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments