దేశంలో మరో 42 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 10 జులై 2021 (10:03 IST)
దేశంలో మరో 45 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించిన వివరాల మేరకు... గత 24 గంటల్లో 42,766 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని పేర్కొంది.
 
24 గంట‌ల్లో 45,254 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది. మరణాల విషయానికొస్తే, గడిచిన 24 గంటల్లో 1,206 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. 
 
దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,07,145కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,99,33,538 మంది కోలుకున్నారు. 4,55,033 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 729 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… మరో ఆరుగురు కోవిడ్‌ బాధితులు మృతిచెందారు… ఇక, ఇదే సమయంలో 987 కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. 
 
దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,30,514కు చేరుకోగా ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్‌ బాధితుల సంఖ్య 6,15,852కు పెరిగాయి. మృతుల సంఖ్య 987కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,942 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,06,045 సాంపిల్స్‌ పరీక్షించినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments