Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 24 గంటల్లో వైరస్ సోకి 396 మంది మృతి

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:26 IST)
దేశంలో కరోనా వైరస్ సోకి మరో 396 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, గత 24 గంటల్లో 9,119 మందికి ఈ వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ బులిటెన్ మేరకు దేశవ్యాప్తంగా 9119మందికి కొత్తగా కరోనా వైరస్ సోకగా, 10264 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, 396 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 539 రోజుల కనిష్టానికి చేరుకుంది. 
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా 109940 మంది కరోనా వైరస్ బారినపడిన పాజిటివ్ రోగులు వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. ఆ ప్రకారంగా ఇప్పటివరకు 3,39,67,962 మంది కోలుకోగా, 4,66,980 మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments