Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విజృంభణ.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సంచలన నిర్ణయం

Webdunia
బుధవారం, 6 జులై 2022 (11:14 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. దీంతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ముందస్తు చర్యలు సైతం భారీ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మాస్క్‌ను తప్పని సరిచేశాయి. కాగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మరో అడుగు ముందుకు వేసి ఇప్పుడే మాస్క్ లేకుంటే జరిమానా తప్పదని ప్రకటించింది. 
 
గత 24 గంటల్లో జిల్లాలో 1,066 కరోనా కేసులు నమోదు కావడంతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
 
ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కరోనా నిబంధనలు ఉల్లఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ సరికొత్త నిబంధన జులై 6 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. 
 
వ్యాపారాలు, ఆఫీసుల వారిని సైతం తమ ఉద్యోగులు తప్పకుండా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని, సాంఘిక దూరాన్ని తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments