కరోనా వైరస్ విజృంభణ.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సంచలన నిర్ణయం

Webdunia
బుధవారం, 6 జులై 2022 (11:14 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. దీంతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ముందస్తు చర్యలు సైతం భారీ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మాస్క్‌ను తప్పని సరిచేశాయి. కాగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మరో అడుగు ముందుకు వేసి ఇప్పుడే మాస్క్ లేకుంటే జరిమానా తప్పదని ప్రకటించింది. 
 
గత 24 గంటల్లో జిల్లాలో 1,066 కరోనా కేసులు నమోదు కావడంతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
 
ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కరోనా నిబంధనలు ఉల్లఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ సరికొత్త నిబంధన జులై 6 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. 
 
వ్యాపారాలు, ఆఫీసుల వారిని సైతం తమ ఉద్యోగులు తప్పకుండా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని, సాంఘిక దూరాన్ని తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments