Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మాస్కుల ధరించడం తప్పనిసరి : ఆరోగ్య శాఖ ఆర్డర్

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:17 IST)
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న దృష్ట్యా, ప్రజలంతా ముందు జాగ్రత్తలు, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య శాఖ కోరుతోంది. మాస్క్ ధరించటం, శానిటైజర్‌ వాడటం, మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని తప్పనిసరిగా పాటించటంతో పాటు గుంపులుగా లేదా సామూహికంగా ఉండటం వంటివి చేయరాదని, ఈ సూచనలు అన్నీ కోవిడ్ నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడతాయని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 
 
అంతేకాక, ఏ మతస్తులైనా.. వారివారి మతపరమైన సమావేశాల్లో, ప్రార్థనా సమావేశాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలన్నింటినీ ఎవరికి వారు స్వీయ బాధ్యతగా పాటించాలని, అలాగే సాటి మనుషుల పట్ల, వారి ప్రాణాల పట్ల కూడా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను పాటించాలని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments