Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పూన్ గాడిద పాలు రూ. 100, తాగితే కరోనా పరార్ అంటున్నారు, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (20:08 IST)
ఆవు పాలు, గేదె పాలు తాగడం సహజమే. పాలిచ్చే గాడిదలను తీసుకుని వచ్చి వాటి పాలు తీసి అమ్ముతున్నారు. ఈ పాలు తాగితే కరోనావైరస్, ఒమిక్రాన్ పారిపోతాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకేముంది.. అంతా గాడిద పాల కోసం ఎగబడుతున్నారు. కరోనా తగ్గుతుందని ప్రచారం చేస్తుండటంతో జనం బారులు తీరారు.

 
ఇదంతా మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరుగుతోంది. గాడిద పాలకు కరోనాను అడ్డుకునే శక్తి వుందని ప్రచారం చేస్తుండటంతో జనం తండోపతండాలుగా వస్తున్నారు. దీనితో స్పూను గాడిద పాలు రూ. 100కి అమ్ముతున్నారు. లీటరు గాడిద పాలు కావాలంటే రూ.10,000 చెల్లించాలంటూ అడుగుతున్నారు. కొందరు అంత సొమ్ము ఇచ్చి గాడిద పాలు కొనుగోలు చేస్తున్నారు.

 
గాడిద పాలలో తల్లి పాలలో వుండే పోషకాలు వున్నప్పటికీ ఇది కరోనాను ఎదుర్కొంటుందంటూ ప్రచారం చేయడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా లక్షణాలున్నవారు వెంటనే ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ జనం మాత్రం గాడిద పాలను కొనడం ఆపడంలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments