Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 891మంది మృతి

Webdunia
మంగళవారం, 4 మే 2021 (22:33 IST)
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్‌ వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,41,910 యాక్టివ్‌ కేసులున్నాయి. 
 
ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 71,742కు చేరింది. మరోవైపు ముంబైలోనూ ఒక్క రోజే కొత్తగా 2,554 కేసులు నమోదయ్యాయి. మరో 62 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,41,910 క్రియాశీల కేసులు ఉన్నాయి. పుణెలో అత్యధికంగా 1,09,531 క్రియాశీల కేసులు ఉండగా.. నాగ్‌పూర్‌లో 64,554, ముంబయిలో 56,465, ఠానేలో 45516 చొప్పున ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments