Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్... జాన్సన్ అండ్ జాన్సన్ ట్రయల్.. ఒక్క డోసే..

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:51 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కోవిడ్‌ నియంత్రణకు వ్యాక్సిన్ ట్రయల్స్ తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు తమ వ్యాక్సిన్ పరీక్షల వేగం పెంచాయి. ఓ దశలో రష్యా వ్యాక్సిన్ కూడా విడుదల చేసింది. 
 
మరో వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు సిద్ధమైంది. ఇక ఈ బాటలోనే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కూడా ప్రయోగాలు చేస్తోంది. అయితే మిగితా వాటికి భిన్నంగా ఈ వ్యాక్సిన్ ఉండటం విశేషం. 
 
సాధారణంగా కరోనా వైరస్ అంతం చేయడానికి కనీసం రెండు డోసులు అయినా తీసుకోవాలని ఇప్పటి వరకు పలు కంపెనీలు ప్రకటించాయి. కానీ తమ సంస్థ తయారుచేసే మందు ఒకే ఒక్క డోసు ఇస్తే కరోనా అంతం అవుతుందని చెప్తోంది. 
 
దీనికి సంబంధించిన ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయని ప్రకటించింది. అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలో మొత్తం 60 వేల మంది వాలంటీర్లకు ఈ టీకా ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. మంచి ఫలితాలు రాగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments