కరోనా వైరస్‌కు విరుగుడు.. అదేనా...?

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (13:45 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 60 దేశాలకు విస్తరించింది. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఒక్క చైనాలోనే సుమారుగా 90 వేల మందికి ఈ వైరస్ సోకింది. 2,870 మంది చనిపోయారు. మరో 35,329 మంది వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. 41 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. 51,856 మంది వైరస్ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది.
 
అయితే, డాక్టర్ ఐసెన్మాన్ అనే వైద్యుడు మాత్రం వైరస్‌కు విరుడుగు కనిపెట్టినట్టు చెబుతున్నాడు. పరిశుభ్రత పాటించాలని, కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నాడు. అనారోగ్యంతో ఉంటే.. వారి నుంచి ఆరుడగుల దూరం ఉంచాలని డాక్టర్ ఐసెన్మాన్ అన్నారు. దగ్గు, తుమ్మే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. 
 
అంతేకాకుండా, కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు... విచిత్ర విధానాలు పాటిస్తున్నారు. చాలామంది ముఖానికి మాస్కులు ధరిస్తుండగా, కొందరు శరీరమంతటికీ టెంటు వేసుకుని నడుచుకుని వెళ్లిపోతున్నారు. మరికొందరు అనునిత్యం హెల్మెట్ ధరిస్తున్నారు. ఇలా విచిత్రమైన రీతుల్లో జనం మధ్య సంచరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments