Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కేసులు 20 వేల పాజిటివ్ కేసులు - 200 కోట్ల మైలురాయికి టీకాలు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (12:37 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో క్రియాశీలక కేసులు 1.5 లక్షలకు చేరువ కావడం ఇపుడు ఆందోళన కలిగించే అంశం. దేశంలో కరోనా టీకా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ 200 కోట్ల మైలురాయికి సమీపిస్తుండటం విశేషం. 
 
ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3,92,569 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 20,528 కేసులు వెలుగులోకి వచ్చాయి. 
 
24 గంటల్లో కరోనాతో 49 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,709కు చేరింది. శనివారం 17,790 మంది కోలుకోగా ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.47 శాతం) దాటింది. ఇక క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,43,449 (0.33 శాతం)యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
దేశంలో టీకాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 25,59,840 మందికి టీకాలు వేయగా.. ఇప్పటివరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,99,98,89,097కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments