Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 2124 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 25 మే 2022 (12:38 IST)
దేశంలో కొత్తగా మరో 2,124 కరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 130 అధికంగా ఉన్నాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,31,42,192కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 14,971 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 17 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,26,02,714కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితలు రికవరీ కేసుల సంఖ్య 98.75 శాతంగా ఉంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి మంగళవారం 1,977 మంది కోలుకున్నారు. రోజువారీ పాటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.49 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments