దేశంలో కొత్తగా మరో 2124 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 25 మే 2022 (12:38 IST)
దేశంలో కొత్తగా మరో 2,124 కరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 130 అధికంగా ఉన్నాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,31,42,192కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 14,971 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 17 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,26,02,714కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితలు రికవరీ కేసుల సంఖ్య 98.75 శాతంగా ఉంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి మంగళవారం 1,977 మంది కోలుకున్నారు. రోజువారీ పాటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.49 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments