Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (10:06 IST)
దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతి చెందగా, 16,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 30 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 1862 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అదేసమయంలో దేశంలో కరోనా వైరస్ బారినపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో పాజిటివిటీ రేటు కూడా 0.84 శాతానికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయనీ రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని, మరణాల సంఖ్య 1.21 శాతంగా ఉందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments