Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో 14,830 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (10:28 IST)
దేశంలో కొత్తగా మరో 14,830 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 4.29 లక్షల మందికి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే, ఈ వైరస్ సోకిన వారిలో 36 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,47,512 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఆరోగ్య బులిటెన్‌లో పేర్కొంది. 
 
ఇకపోతే, ఈ వైరస్ బాధితుల్ల 18159 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 4,32,46,829 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 5,26,110 మందికి ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments