Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 11 వేల కరోనా పాజిటివ్ కేసులు - మృతులు 28

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (11:01 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం 12 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ సంఖ్య 11 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 11692 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, కరోనా వైరస్ నుంచి మరో 66170 మంది కోలుకున్నారు. 
 
దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రచురించిన గణాంకాల ప్రకారం.. 
గత 24 గంటలకు కొత్తగా కోవిడ్ సంక్రమణ సంఖ్య: 11,692.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ క్రియాశీలక కేసుల సంఖ్య: 66,170.
ఇప్పటివరకు కోవిడ్ వైరస్ బాధితుల సంఖ్య: 4,48,69,684 (4.48 కోట్లు)
గత 24 గంటల సమయంలో డిస్చార్జ్ అయిన వారి సంఖ్య: 10,827
ఇప్పటివరకు కోవిడ్ వైరస్ కోలుకున్న వారి సంఖ్య: 4,42,72,256.
గత 24 గంటలకు మరణించిన వారి సంఖ్య: 28.
ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య: 5,31,258.
ఇప్పటివరకు వేసిన కోవిడ్ డోస్‌ల సంఖ్య 220.66 కోట్లు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments