Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 11 వేల కరోనా పాజిటివ్ కేసులు - మృతులు 28

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (11:01 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం 12 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ సంఖ్య 11 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 11692 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, కరోనా వైరస్ నుంచి మరో 66170 మంది కోలుకున్నారు. 
 
దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రచురించిన గణాంకాల ప్రకారం.. 
గత 24 గంటలకు కొత్తగా కోవిడ్ సంక్రమణ సంఖ్య: 11,692.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ క్రియాశీలక కేసుల సంఖ్య: 66,170.
ఇప్పటివరకు కోవిడ్ వైరస్ బాధితుల సంఖ్య: 4,48,69,684 (4.48 కోట్లు)
గత 24 గంటల సమయంలో డిస్చార్జ్ అయిన వారి సంఖ్య: 10,827
ఇప్పటివరకు కోవిడ్ వైరస్ కోలుకున్న వారి సంఖ్య: 4,42,72,256.
గత 24 గంటలకు మరణించిన వారి సంఖ్య: 28.
ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య: 5,31,258.
ఇప్పటివరకు వేసిన కోవిడ్ డోస్‌ల సంఖ్య 220.66 కోట్లు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments