Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 16,906 పాజిటివ్ కేసులు - 45 మంది మృతి

Webdunia
బుధవారం, 13 జులై 2022 (11:19 IST)
దేశంలో కొత్తగా మరో 16906 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. దేశంలో కొత్తగా 16906 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,36,69,850కి చేరుకుంది.
 
అలాగే, 45 కొత్త మరణాలతో మరణాల సంఖ్య 5,25,519కి చేరుకుంది. యాక్టివ్ కోవిడ్ కేసులు 1,32,457కి పెరిగాయి. మొత్తం ఇన్‌ఫెక్షన్‌లలో ఇవి 0.30 శాతం కాగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.49 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, ఈ వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,30,11,874కి పెరిగింది, అయితే కేసు మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.
 
దేశంలో కొత్తగా నమోదైన మరణాల్లో 45 కొత్త మరణాలలో కేరళలో 17, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ రాష్ట్రలో ఐదు, గుజరాత్ నుండి ఇద్దరు, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కకరు ఉన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments