Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొన్నటికిమొన్న 20 వేలకుపైగా నమోదైన ఈ పాజిటివ్ కేసుల గడిచిన 24 గంటల్లో 19 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో 18738గా నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,40,78,506కు చేరింది. 
 
వీరిలో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మంది చనిపోగా, ప్రస్తుతం దేశంలో 1,34,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గత 24 గంటల్లో 40 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా, 18558 మంది ఈ వైరస్ నుంచి విముక్తులైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments