Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొన్నటికిమొన్న 20 వేలకుపైగా నమోదైన ఈ పాజిటివ్ కేసుల గడిచిన 24 గంటల్లో 19 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఆదివారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో 18738గా నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,40,78,506కు చేరింది. 
 
వీరిలో 4,34,84,110 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,689 మంది చనిపోగా, ప్రస్తుతం దేశంలో 1,34,933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గత 24 గంటల్లో 40 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా, 18558 మంది ఈ వైరస్ నుంచి విముక్తులైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments