Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 5,874 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (12:51 IST)
దేశంలో కొత్తగా మరో 5,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోల్చితే రోజువారీ కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 5,874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ తాజా కేసులతో కలుపుకుంటే దేశంలో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు చేరుకున్నాయి. 
 
అదేవిధంగా జాతీయ స్థాయిలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య 98.71 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 49,015గా ఉంది. శనివారం నాడు రోజువారీ కేసుల సంఖ్య 7,171గా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.31 సాతంగా ఉండగా, వారం రోజుల సగటు పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,64,841కు చేరింది. జాతీయ స్థాయిలో సగటు రికవరీ శాతం 98.71 శాతంగా ఉండగా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments