Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ వెనుక అసలు ఉద్దేశం ఏంటో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (15:51 IST)
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసలు ఈ జనతా కర్ఫ్యూ పాటిస్తే ఏం జరుగుతుందో చూద్దాం.
 
జనతా కర్ఫ్యూ పాటించాల్సిన సమయం: 
ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ
 
1. ఒక ప్రదేశంలో కరోనా వైరస్ జీవితం 12 గంటలు
 
2. జనతా కర్ఫ్యూ 14 గంటలు
 
3. కాబట్టి కరోనా బతికి ఉన్న బహిరంగ ప్రదేశాలు, 14 గంటల తరువాత కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయి.

4. అప్పుడు మనం ఆ ప్రదేశాలు తాకినా కరోనా వైరస్ అంటుకోదు.
 
5. ఈ విధంగా మనం కరోనా వైరస్ వ్యాపించే లింకును ఛేదిస్తున్నామన్నమాట.
 
6. అప్పటికే కరోనా సోకిన వారిని గుర్తించి ఏకాంత వైద్య శిబిరాలకు చేరుస్తాము కాబట్టి, మిగిలిన దేశమంతా వైరస్ బారిన పడకుండా క్షేమంగా ఉండాలని... మన ప్రధాని ఉద్దేశం
 
7. ఇది మన కోసం, మన దేశ ప్రజల క్షేమం కోసం! అందరం భాగస్వాములవుదాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments