Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న కోవీడ్ కేసులు.. ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కారణమా?

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (07:31 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసులకు ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16కు సంబంధించిన కేసులు వందల సంఖ్యలో నమోదైనట్టు ఇండియన్ సార్స్‌కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం తెలిపింది. తాజాగా ఈ వేరియంట్ మరింత బలపడే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 
 
అందుకే అధిక జ్వరం, దగ్గు, జలుబు, కళ్లకు పుసులు, దురద వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ 1.16 లేదంటే, ఆర్ట్కురుస్‌‌గా పిలిచే కొత్త వేరియంటే కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత వేరియంట్లలో గుర్తించలేదని.. ఇవి కొత్త వేరియంట్ లక్షణాలేనని చెప్తున్నారు. 
 
గత వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇకపోతే.. ఈ కొత్త సబ్ వేరియంట్ మరీ ప్రమాదకరం కాకపోయినా రూపాంతరం చెంది బలపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య  సంస్థ హెచ్చరిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments