Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 2.68 లక్షల కొత్త కేసులు: బుజ్జీ మాస్క్ వేసుకుని వెళ్లూ....

Webdunia
శనివారం, 15 జనవరి 2022 (15:02 IST)
కరోనావైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశంలోని 28 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 6,041 ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో సహా 2.68 లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

 
ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసులు 3.67 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 3.85 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 94.83 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతంగా నమోదయ్యింది.

 
వారంవారీ పాజిటివిటీ రేటు 12.84 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో నిర్వహించబడిన మోతాదుల సంఖ్య 156.02 కోట్లకు మించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఆరోగ్యశాఖ సూచన చేస్తుంది. ఐతే చాలామంది మాస్కులను ధరించడం మానేశారు. ఈ ఫలితమే కరోనా కేసులు విపరీతంగా పెరుగిపోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments