Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్, 21 రోజుల పాటు దేశం లాక్ డౌన్, ఏమేమి పని చేస్తాయి?

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (22:39 IST)
కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్ డౌన్ పాటించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఐతే ఈ 21 రోజుల పాటు నిత్యావసర వస్తువుల మాటేమిటి అని చాలామంది ఆందోళనపడి వుంటారు. ఐతే నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకం వుండబోదు. 
 
రేషన్ షాపులు, పండ్లు, కూరగాయలు, పాలు, డెయిరీ షాపులు, బ్యాంకులు, ఏటీఎంలు, మందుల షాపులు తెరిచే వుంటాయి. అలాగే విద్యుత్, నీటి సరఫరా, శానిటరీ విభాగాలు పనిచేస్తాయి. 
అలాగే పెట్రోలు బంకులు, నిత్యావసరానికి అవసరమైన ఉత్పత్తులను తయారుచేసే తయారీ సంస్థలు పనిచేస్తాయి. నిత్యావసర వస్తువులు, సేవలకు మాత్రమే రవాణా సౌకర్యం చేసుకునే అవకాశం వుంటుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments