Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 13 మందికి కొత్త వైరస్, వణుకుతూ రెండ్రోజుల్లోనే చనిపోతున్న కుక్కలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (20:29 IST)
కేరళలో ఒకవైపు కరోనా భయపెడుతుంటే ఇంకోవైపు నోరో వైరస్ అనే కొత్త వ్యాధి వెలుగుచూసింది. ఈ వ్యాధి బారిన పడినవారు అందరూ ఓ పశువైద్యశాల విద్యార్థులుగా గుర్తించారు. ఈ వ్యాధి లక్షణాలను 13 మందిలో గమనించారు. వారందరూ వాంతులు, డయారియాతో బాధపడుతున్నారు. ఐతే మందులతో ఈ సమస్య తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు.


ఇదిలావుంటే కేరళలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే 20 కుక్కలు చనిపోయాయి. ఈ కుక్కలు రెండ్రోజుల పాటు వణుకుతూ ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు చెపుతున్నారు. కుక్కలు ఇలా చనిపోవడాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

 
కాగా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేసారు. జంతువుల నుంచి జంతువులకు వ్యాపించే ఈ వ్యాధికి కారణం కనైన్ డిస్టెంపర్ వైరస్ అని వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ మనుషులకు సోకినట్లు ఎక్కడా దాఖలాలు లేవని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments