Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 13 మందికి కొత్త వైరస్, వణుకుతూ రెండ్రోజుల్లోనే చనిపోతున్న కుక్కలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (20:29 IST)
కేరళలో ఒకవైపు కరోనా భయపెడుతుంటే ఇంకోవైపు నోరో వైరస్ అనే కొత్త వ్యాధి వెలుగుచూసింది. ఈ వ్యాధి బారిన పడినవారు అందరూ ఓ పశువైద్యశాల విద్యార్థులుగా గుర్తించారు. ఈ వ్యాధి లక్షణాలను 13 మందిలో గమనించారు. వారందరూ వాంతులు, డయారియాతో బాధపడుతున్నారు. ఐతే మందులతో ఈ సమస్య తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు.


ఇదిలావుంటే కేరళలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే 20 కుక్కలు చనిపోయాయి. ఈ కుక్కలు రెండ్రోజుల పాటు వణుకుతూ ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు చెపుతున్నారు. కుక్కలు ఇలా చనిపోవడాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

 
కాగా ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేసారు. జంతువుల నుంచి జంతువులకు వ్యాపించే ఈ వ్యాధికి కారణం కనైన్ డిస్టెంపర్ వైరస్ అని వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ మనుషులకు సోకినట్లు ఎక్కడా దాఖలాలు లేవని చెప్పారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments