Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస‌న గుణం కోల్పోతే.. అది క‌చ్చితంగా క‌రోనానే

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (08:56 IST)
క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల గురించి యూనివ‌ర్సిటీ కాలేజ్ లండ‌న్ (యూసీఎల్‌) కొత్త నివేదిక‌ను రిలీజ్ చేసింది. ఆ వ‌ర్సిటీ ప‌రిశోధ ప్రకారం.. క‌రోనా సోకిన వారు వాస‌న గుర్తించ‌డం క‌ష్ట‌మే.

అయితే క‌రోనా వ‌ల్ల క‌లిగే ద‌గ్గు, జ్వ‌రం ల‌క్ష‌ణాల‌ క‌న్నా.. వాస‌న గుణం కోల్పోతే అప్పుడు క‌చ్చితంగా క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు భావించ‌వ‌చ్చు అని యూసీఎల్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది.

సుమారు 590 మందిపై జ‌రిపిన‌ ప‌రీక్ష‌ల ద్వారా ప‌రిశోధ‌కులు ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. దాంట్లో 80 శాతం మంది వాస‌న గుణాన్ని కోల్పోయిన‌ట్లు చెప్పారు. కేవ‌లం స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిపైనే ఈ ప‌రిశోధ‌న చేప‌ట్టారు.

ముక్కు, గొంతు, నాలుక వెనుభాగంలో ఉన్న క‌ణాల‌ను వైర‌స్ ప‌ట్ట‌డం వ‌ల్ల రోగులు వాస‌న గుణాన్ని కోల్పోతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు తేల్చారు.  ప్ర‌స్తుత త‌రుణంలో వాస‌న‌, రుచి కోల్పోయిన వారు కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవ‌డం ఉత్త‌మం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments