Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుందా?

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (13:23 IST)
కరోనాతో ఇప్పటికే జనాలు జడుసుకుంటున్నారు. అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణలో కోవిడ్ వ్యాప్తి అధికమవుతూనే వుంది. తాజాగా కరోనా వైరస్ ముక్కు ద్వారా మానవ మెదడులోకి ప్రవేశించవచ్చని ఒక సంచలన అధ్యయనం చెప్పింది. సోమవారం దీన్ని ప్రచురించారు. 
 
కరోనా రోగులలో గమనించిన కొన్ని నాడీ లక్షణాలను వివరించడానికి ఇది సహాయపడింది. జర్మనీలోని చరైట్-యూనివర్సిటాట్స్మెడిజిన్ బెర్లిన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం నేచర్ న్యూరోసైన్స్ పత్రికలో ప్రచురించారు.
 
కరోనా వైరస్ శ్వాసకోశాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది అని వెల్లడించారు. ఇది చివరికి వాసన కోల్పోవడం, రుచి, తలనొప్పి, అలసట, వికారం వంటి నాడీ సంబంధిత లక్షణాలకు దారితీస్తుంది. 
 
శ్వాస తీసుకునే మార్గాన్ని బలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఫలితంగా వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం, వాంతులు వంటి నరాల లక్షణాలు మూడింట ఒక వంతు మందికి పైగా ఉంటాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments