Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరం, దగ్గు, జలుబు.. వామ్మో నాకు కరోనావైరస్ వచ్చేసిందేమో? పరిశోధకుల సూచనలు

Webdunia
సోమవారం, 27 జులై 2020 (10:35 IST)
కరోనావైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అది తమకు సోకుతుందో, సోకిందేమోనన్న భావన ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడికైనా బయటకు వెళితే కరోనా సోకిందేమోనని అది తమ కుటుంబ సభ్యులను వెంటాడుతుందేమోనని భయాందోళన అందరిలో మొదలయ్యింది. ప్రముఖ వైద్యులు, ప్రభుత్వాలు రోజుకో మాట, ప్రచారాలు చేస్తున్నాయి. ఈ వైరస్ గురించి ఎక్కడా ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.
 
ఇది సోకిందంటే మరణం తప్పదని, దీని బారి నుండి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవని మేధావులు వెల్లడిస్తున్నారు. ఇటీవలే అమెరికా సైక్రయాట్రిస్ట్ అసోషియేషన్ దీనిపై పరిశీలన జరిపింది. కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి కంటే ఆందోళన తీవ్రమయ్యిందని స్పష్టం చేసారు. ఇంతకీ పరిశోధకులు ఏంచెబుతున్నారో చూద్దాం.
 
1. కరోనావైరస్ సోకిన వారికంటే తమకు సోకందేమోననే వారు ఎక్కువ.
 
2. ఆందోళన, భయం, ఒత్తిడి వంటివి సామాజిక వ్యాప్తికి కారణం.
 
3. అనవసర ఆందోళన కారణంగా ఆరోగ్యవంతులు కూడా రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు.
 
3. పాశ్చత్య దేశాల కంటే ఆసియా దేశాలలో ఇలాంటి ఆందోళనలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి.
 
4. యువకుల్లోనూ ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 
5. ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండే వృద్ధులు త్వరగా కోలుకుంటున్నారు.
 
6. కరోనా భయం లేకుండా ధైర్యంగా ఉండటమే దీనికి సరైన మందంటున్నారు పరిశోధకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments