Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గుతున్న కరోనావైరస్ కేసులు

Webdunia
శనివారం, 29 మే 2021 (17:07 IST)
ఏపీలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తోంది. పాజిటివ్ రేటు 25% నుండి 17% కు తగ్గింది.  నమూనా పరీక్షలు 79564 చేస్తే వాటిలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 13756 గా తేలింది. కరోనా పాజిటివ్ రేట్  17%. మరణాలు  104 మంది. మరణాల రేటు ఇంకా తగ్గలేదు.
 
 అధిక మరణాలు  పశ్చిమగోదావరి 20 చేసుకున్నాయి. అత్యధిక కేసులు చిత్తూర్ 2155, తూర్పు గోదావరి  2301, మిగిలిన జిల్లాలలో కాస్త అదుపులోకి వచ్చాయి. కరోనా యాక్టివ్ కేసులు 173622 వుండగా కరోనా మృతులు ఇప్పటివరకు 10738  (0.64%).  రికవరీ 16.71లక్షలలో 14.87 లక్షల మంది రికవర్ అయ్యారు. (89%) 
 
రికవరీ శాతం కూడా కొద్దిగా పెరిగింది. సుమారు 1.73 లక్షల  పాజిటివ్ కేసులు, ఇంకా పరిక్షించాల్సిన లక్షలమంది మన చుట్టూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లినా తప్పక మాస్కులు ధరించండి భౌతిక దూరం పాటించండి.. జాగ్రత్త గా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలి.  లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలవుతుంది. మనందరి జాగ్రత్త వలన ఇప్పుడిప్పుడే Covid  తగ్గుముఖం పడుతోంది. కొంత కాలం ఇలాగే జాగ్రత్తగా ఉంటే కరోనా పైన విజయం మనదే అవుతుంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments